తనకు కిడ్నీ మార్పించలేదని ఓ భర్త క్షణికావేశానికి లోనయ్యాడు. భార్యను హత్య చేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతినగర్కు చెందిన దూస రాజేశం(62), లక�
భార్యపై అనుమానంతో పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాచాలపల్లి గ్రామం లో చోటు చేసుకున్నది. ఏఎస్సై కథనం మేరకు.. రా చాలపల్లికి చెందిన గౌరారం ఆనంద్ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్మెన్గా పన
కవాడిగూడ : భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ రా�
భార్య అక్రమ సంబంధం | భార్య మరొక వ్యక్తితో అక్రమసంబంధం కలిగి ఉండటం తట్టుకోలేక మనస్తాపంతో ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసున్న సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం కొత్త తండాలో గురువారం వెలుగులోకి వచ్చింది .