సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద మరింతగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రోజురోజుకూ వరద పెరుగుతుండటంతో న�
చిన్నోనిపల్లి రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంచకపోవడంతో అయిజ మండలంలోని సింధనూర్, టీటీదొడ్డి గ్రామాలతోపాటు ఆర్డీఎస్ ప్రధానకాల్వకు ముప్పు పొంచి ఉన్నదని మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రాములు ఆందోళన వ్యక్తం
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. జూరాల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టుకు 3,36,000 క్యూసెక్కుల వరద చేరుతుండగా ప్రాజెక్టు వద్ద 45 �
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాలకు భారీగా వరదతో 3,21,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు 45గేట్లు తెరిచి దిగువకు 3,31,047 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైల జలాశయానికి ఎగువ పరివాహ క ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. శనివారం జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 18,471 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,91,384 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 99,736 క్య
బిరబిరా కృష్ణమ్మ కదిలొచ్చింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి పరవళ్లు తొక్కుతున్నది. జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. భారీగా వరద వస్తుండడంతో 17 గేట్లను అధికారులు తెరిచి దిగువనున్�
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిలో వరద క్రమేపీ పెరుగుతున్నది. కిన్నెరసానిలో భారీగా వరద చేరడంతో 15 వేల క్యూసె�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలో ఉన్న లక్ష్మీ బరాజ్కు వరద క్రమక్రమంగా పెరుగుతున్నది. ఆదివారం 2,48,070 క్యూసెక్కుల ప్రవాహం రాగా, సోమవారం ఇన్ఫ్లో 4,75,211 క్యూసెక్కులకు పెరిగింది.