Encroachments | ఇటీవలే హౌసింగ్ బోర్డ్ ఉన్నతాధికారి గౌతమ్ ఐడిపిల్ చౌరస్తా సమీపంలోని 2.25 ఎకరాల స్థలాన్ని పరిశీలించి చర్యలకు ఆదేశించగా.. అప్పట్లో ఆక్రమణదారులకు నోటీసులిచ్చారు. అయినా ఖాళీ చేయకపోవడంతో చర్యలకు దిగారు.
అత్యంత విలువైన హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. సంక్షేమ పథకాల అమలు కోసం బ్యాంకుల నుంచి తెస్తున్న రుణాలు సరిపోకపోవడంతో విలువైన భ�
అభివృద్ధికి చిరునామాగా నిజామాబాద్ నగరం నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శనివారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. 19వ డివిజన్ గంగస్థాన్-1లో రూ. కోటీ 50 లక్షలు, 42వ డివిజన్�