House Constructions | కేశిరెడ్డిపల్లి గ్రామ సీనియర్ నాయకులు దూడల కనకయ్య, ఆముదాల మల్లారెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి, మల్లవరం వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడు ఇల్లు నిర్మాణం చేసుకుని సొంతిట్లో �
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తనడకన కొనసాగుతున్నది. తొలివిడతలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు.. ఏడాదిన్నర దాటినా ఇంతవరకు ఒక్క ఇల్లు నిర్మాణాన్ని కూడా పూర్తిచేయలేకపోయింది. ప్ర�
మేడ్చల్ జిల్లాలోని పూడూరు గ్రామాన్ని ఇటీవల మేడ్చల్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.ఇన్నాళ్లు ఆ గ్రామంలో ఇల్లు కట్టుకోవాలంటే 1000చదరపు అడుగులకు గరిష్ఠంగా రూ. 2వేలలోపు నిర్మాణ చార్జీలు చెల్లిస్తే.. స్థానిక ప
పట్టణాభివృద్ధిలో టీపీవో (టౌన్ప్లానింగ్ ఆఫీసర్)ల పాత్ర కీలకం. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో టీపీవోల కొరత వేధిస్తున్నది. వారి కొరతతో పలు పురపాలక సంస్థల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. భ
Ap High Court | ఏపీ రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై గురువారం ఏపీ హైకోర్టు స్టే (AP High Court Stay ) ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.