Kallakurichi | తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో కల్తీసారా (Toxic Alcohol) కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 58కి పెరిగింది.
Hooch Tragedy : తమిళనాడులోని కళ్లకురిచిలో నాటుసారా ఘటనలో 56 మంది మరణించిన ఘటనపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పాలక డీఎంకే, కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు.
Tamil Nadu hooch tragedy | తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో 50 మందికిపైగా మరణించిన కల్తీ మద్యం విషాదానికి బీజేపీ కారణమని అధికార డీఎంకే పార్టీ విమర్శించింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై దీనికి కుట్ర పన్నారని డీఎంకే ఆ�
Hooch Tragedy :నాటు సారా తాగి మృతిచెందిన కుటుంబాలకు నాలుగు లక్షలు ఇవ్వనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. 2016 నుంచి సంభవించిన మరణాలకు ఇది వర్తించనున్నది.
Bihar Hooch tragedy బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మృతిచెందిన కేసులో పోలీసులు కీలక అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ కేసులోని ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. నింది
బిహార్లో కల్తీ మద్యం సేవించి చప్రా, సరన్ జిల్లాల్లో 50 మందికి పైగా మరణించిన నేపధ్యంలో మృతులకు ఎలాంటి పరిహారం అందిచబోమని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణించిన ఘటన మరువకముందే సివన్ జిల్లాలోని భగవాన్పూర్ పోలీస్ స్టేష�
నాటు సారా | నాటు సారా తాగి 8 మంది మృతి చెందిన ఘటన బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్లో 2016, ఏప్రిల్ నుంచి మద్యం నిషేధించిన