సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామానికి చెందిన చీగురు స్వరూప తాను నివాసముంటున్న పూరి గుడిసె ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి దగ్ధమైంది. గుడిసెలో ఉన్న బట్టలు, 2 క్వింటాళ్లకు పైగా బి�
సంక్షేమ సారథి, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సంకల్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండ్ల నిర్మాణం కోస
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, గురువారం నాటి కేబినెట్ మీటింగ్లో మరిన్ని సాహోపేత మైన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ‘గృహలక్ష్మి ప
దేశంలోని ప్రతి కుటుంబానికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీలు గుప్పించిన బీజేపీ, లక్షల మంది పేదల కొద్దిపాటి నీడను కూడా ధ్వంసం చేస్తున్నది. విద్వేష రాజకీయాలతో బుల్డోజర్ రాజ్ను సృష్టించి మైనారిటీల
కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి సూచించ�
గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని, అన్ని విధాల బెనిఫిట్స్ అందిస్తామని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ రీడిజైన్లో భాగంగా ముంపునకు గురవుతున్న గూ�
ముంబై : ఆశ్రయంలేని వాళ్లు, బిచ్చగాళ్లు దేశం కోసం పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వమే వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించలేదని ఓ కేసులో ఇవాళ బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత�