భూముల వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా భూముల వేలంలో పాల్గొనేందుకు తీసుకునే ధరావతు(బయానా లేదా ఈఎండీ)ని అమాంతం పెంచేసింది. దాదాపు 100శాతం ఈ�
మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల విక్రయానికి మంచి డిమాండ్ నెలకొన్నది. రెండో దశలో నాలుగో రోజు విక్రయానికి ఉంచిన 60 ప్లాట్లను కొనుగోలుదారులు ఆన్లైన్లో పోటీపడి మరీ కొనుగోలు చేశారు.
నగరాభివృద్ధి నలువైపులా విస్తరిస్తుండటంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతున్నది. ఎకరాలే కాదు... గజాల్లోని ప్లాట్ల వేలంకు సైతం భారీ ధర పలుకుతోంది.
Hyderabad | హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయానికి పెట్టింది. హైదరాబాద్ శివారుల్లోని బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల�
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో విక్రయాలు నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్ల�