‘రియల్' రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ఎలాంటి చిక్కుల్లేని క్లియర్ టైటిల్తో స్థలాలు ఉండడం, సంపూర్ణమైన భూ యాజమాన్య హక్కులు కలిగి ఉండడం, సత్వర నిర్మాణానికి అనువుగా చక్కని మౌలిక వసతులు ఉన�
కోకాపేట భూములకు రికార్డు స్థాయి ధర లభించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ దూకుడు పెంచింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో మరికొన్ని భూములను ఈ-వేలానికి పెడుతున్నది.
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన
వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేష�
-పుప్పాలగూడ కాంధీశీకుల భూముల్లో ఆక్రమణల తొలగింపు మణికొండ : నగర శివారు ప్రాంతంలోని విలువైన సర్కారు భూముల పరిరక్షణ కోసం రెవెన్యూ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇటీవల పుప్పాలగూడలోని కాంధీశీకుల భూ�
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ విలువైన భూముల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగ