సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో మట్టి పొరల్లోంచి చరిత్ర గమనాన్ని మలుపుతిప్పే వీరులు పుట్టుకొస్తారు. ఆ సమాజ పురిటినొప్పుల్లోంచి చరిత్ర వీరున్ని కంటుంది. అలాంటి భూమి పుత్రులే ఆ సమాజ గమనాన్ని నిర్దేశించటమే క�
నిర్మల్ అర్బన్, ఆగస్టు 2: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గోదావరి ఒడ్డున వెలసిన టెంబరేని గ్రామం రెండు వేల సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిందని చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరావు, అబ్బడి
హైదరాబాద్, ఆగస్టు1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లిలో కాకతీయ ప్రతాపరుద్రుడికి సంబంధించిన తమిళశాసనం ఉన్నదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీ�
ఆసిఫాబాద్ అడవుల్లో పురాజీవ అవశేషంహైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి అటవీరేంజ్లోని గోయెనా గుట్టల మీద సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద జీవించిన నత్తల శిలాజాన్ని పరిశోధకులు గ�
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం పొలాల్లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం మూడువేల ఏండ్ల నాటి రెండు మెన్హిర్లను గుర్తించింది. ఫ్రెంచి భాషలో నిలువురాయిన�
కాకతీయుల హయాంలో పట్టణంగా వైభవం రామప్ప ఆలయం చుట్టూ మరో పది గుడులు ఆలయాల నిర్మాణానికి పదివేల టన్నుల రాళ్లు సమీపంలోని కొండల నుంచే తొలిచిన శిల్పులు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంపై ఇప్ప�
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంశిల్పాలు వెయ్యేండ్లనాటివని వెల్లడిహైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కొండపోచమ్మ గ్రామ శివారులోని నాగపూరు ఏనెగుట్టపై వెయ్యేండ్ల్లన�
శ్రీనాథ, పోతనలు బావ, బావమరుదులు అని లోకంలో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. పోతన అచ్చమైన తెలంగాణ వాడు. శ్రీనాథుడేమో తీరాంధ్రవాడు. వారి భక్తిమార్గంలో, జీవిత విధానంలో ఉన్న వైరుధ్యం వల్లనో ఏమో అటువంటి కథలు పుట్టాయి. �
మంత్రి పువ్వాడ | తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని రవాణా శాఖ మం
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో గుర్తింపుకొత్త తెలంగాణ చరిత్ర బృందం అన్వేషణ జగదేవ్పూర్, మే 11: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో క్రీస్తు పూర్వం 1000- క్రీస్తు శకం 300 నాటివిగా భావిస్త�
పరిరక్షణపై ప్రజల్లో అవగాహన: మంత్రి శ్రీనివాస్గౌడ్ వారసత్వ కట్టడాలను వెలుగులోకి తెచ్చిన 17 మందికి సన్మానం హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్�
పర్యాటక అభివృద్ధి సంస్థ పరిశోధనాధికారి కావూరి శ్రీనివాస్శర్మ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు తెలంగాణ. నిజాం కాలంలో నిర్లక్ష్యానికి గురై.. ఉమ్మడి రా�