వేగరాజు (క్రీ.శ.955-960) -ఈయన రెండో అరికేసరి కుమారుడు. రాష్ట్రకూట మూడో కృష్ణుని సామంతుడు. -తన రాజధానిని వేములవాడ నుంచి గంగాధర పట్టణానికి మార్చాడు. -సోమదేవసూరి తన యశస్తిలక చంపూ కావ్యాన్ని ఇతని కాలంలో పూర్తి చేసిన�
-మహాత్మాగాంధీ: సత్యం, అహింసే నాకు దేవుళ్లు. చేయండి లేదా చావండి. నా జీవన విధానమే నా ఉవాచ. -మౌలానా అబుల్ కలాం ఆజాద్: బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి. బ్రిటన్ ప్రజలతో మాకు వైరం లేదు. -గోపాలకృష్ణ గోఖలే: పిచ్చా�
తెలంగాణ ప్రాంతంలో క్రీస్తుకు పూర్వం నుంచే గొప్ప నాగరికత వర్ధిల్లిందనటానికి నేడు అడుగడుగునా చారిత్రక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రాజవంశాలు ఈ నేలపై తమ సుపరిపాలనా పాదముద్రలను వదిలివెళ్లాయి. అందుక�
రాజ్యాంగంలోని ఐదో భాగంలో ప్రకరణ 63 నుంచి 71 వరకు గల తొమ్మిది ప్రకరణలు భారత ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతిని అమెరికా ఉపాధ్యక్ష పదవితో పోల్చవచ్చు. ఈ పదవిని అమెరికా దేశం నుంచి గ్రహించ�
మూడో కర్ణాటక యుద్ధం (1756-1763) మొదటి కర్ణాటక యుద్ధం లాగానే మూడో కర్ణాటక యుద్ధం కూడా ఐరోపాలో జరిగిన సంఘటన వల్ల ఉద్భవించింది. సప్తవర్ష సంగ్రామ ఫలితంగా బ్రిటిష్, ఫ్రెంచ్ల వర్తక సంఘాలు యుద్ధానికి తలపడ్డాయి. బ్రిట
నల్లగొండ : నేటి ఆధునిక సాంకేతిక యుగంలో కనుమరుగవుతున్న చరిత్రను నేటి తరం విద్యార్థులకు పరిచయం చేసి..మన చరిత్ర మనం రాసుకుందాం అనే వినూత్న అంశానికి తెలంగాణ సాహిత్య అకాడమీ శ్రీకారం చుట్టింది. అకాడమీ అధ్యక్ష�
1. స్వర్ణ దేవాలయాన్ని నిర్మించిన సిక్కుమత గురువు? 1) గురురామ్ దాస్ 2) గురు అర్జున్దేవ్ 3) గురు గోవింద్ 4) గురునానక్ 2. రాజా రామమోహన్ రాయ్ రాయని గ్రంథం? 1) గిఫ్ట్ టు మోనోథీయిస్ట్ 2) ప్రిన్సెప్ట్ ఆఫ్ జీసస్ 3) గైడ్ టు పీస�
దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు అన్నారు. నవయుగ భారతి రూపొందించిన �
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదేండ్లపాటు పూర్తికాలం సీఎం పదవిలో కొ
ఒక రాజు పాలించిన ప్రాంతమేదో స్పష్టంగా చెప్పలేం. ఒక సంఘటన ఏ శతాబ్దంలో ఎక్కడ జరిగిందో కచ్చితంగా తేల్చలేం. రాజవంశాలూ.. కోట ముట్టడుల వివరాలు, తారీకులు, కైఫీయ్యతులు.. ఇలా ఏదీ తడిమినా సిసలైన చరిత్ర కనిపించదు. మరి �
పోటీ పరీక్షల్లో ప్రధానమైన విభాగం హిస్టరీ (చరిత్ర). చదువుతున్నప్పుడు చరిత్ర ఈజీగానే అర్థమవుతుంది. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను చూసి చాలామంది తికమక పడుతుంటారు. కాబట్టి హిస్టరీ సబ్జెక్టుపై ఎలా పట్టు సాధించా�
కులీ, భాగమతి ప్రేమ కట్టుకథ కులీకుతుబ్ రాజయ్యేనాటికే పురానాపూల్ నిర్మాణం గోల్కొండను భాగ్నగర్ అన్నది ట్రావెర్నియర్ చరిత్రకారుడు కెప్టెన్ పాండురంగారెడ్డి వెల్లడి ఖైరతాబాద్, జనవరి 4: హైదరాబాద్ నగ�
Telangana History | చరిత్ర చదివేవాళ్లకు మొదట్లో ఒక సందేహం వస్తుంది. చరిత్రకు ఆధారాలుగా గుళ్ళూ, బౌద్ధ స్తూపాలూ, జైన బసదులు వంటి మతపరమైన కట్టడాలు మాత్రమే ఎందుకు కనిపిస్తాయనేదే ప్రశ్న. ఎందుకంటే మతానికి సంబంధించిన కట్ట�
Telangana History | ఒక జనపదం రాజ్యంగా మారాలంటే, ఒక రాజ్యం సామ్రాజ్యంగా మారాలంటే కావాల్సింది పటిష్టమైన ఆర్థికవ్యవస్థ. అందుకోసం ఏమేం ఉండాలో ఆర్థిక చరిత్ర చెప్తుంది. మూడు ముఖ్యమైన లక్షణాలే సమాజాన్ని లేక రాజ్యాన్ని ఆర్