Story of Patiala Necklace | ఫొటోలో కనిపిస్తున్న హారం బావుంది కదూ! దీని వెనుక పెద్ద కథ ఉంది. పంజాబ్లోని పటియాలా ప్రాంతాన్ని పాలించిన రాజా భూపేందర్ సింగ్కు ఇష్టమైన ఆభరణం ఇది. ప్రపంచంలోనే ఏడో అతి పెద్ద వజ్రాన్ని ఇందులో పొ�
-దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో నాగార్జున సాగర్ ఆనకట్ట అతిముఖ్యమైనది. -నాగార్జున సాగర్ ఆనకట్టను కృష్ణానదిపై తెలం�
భారతదేశ చరిత్ర చార్టర్ చట్టం – 1793 – ఈ చట్టం ప్రకారం గవర్నర్లకు, గవర్నర్ జనరల్కు తమ సలహాసంఘ నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం దక్కింది. చార్టర్ చట్టం – 1813 – ఈ చట్టం మొదటిసారిగా భారత్లో ఆధునిక విద్యాభివృద
గ్రూప్-1 ప్రత్యేకం భారతదేశ చరిత్ర – 1857 తిరుగుబాటు అణచినా అది బ్రిటిష్ అధికారాన్ని పునాదులతో సహా కదలించింది. లార్డ్ క్రోమర్ అన్నట్లు ఇంగ్లండ్లోని యువకులు సిపాయిల తిరుగుబాటు చరిత్రను చదివి అంతరంగంలో జీ�
ప్రాచీన తెలంగాణలో అర్వచీనం-ఆర్వాచీనం-ప్రాచీన సంప్రదాయాల్లో తెలుగు, సంస్కృతం భాషల కంటే ముందుగా ప్రాకృత (బ్రాహ్మీ), పైశాచీ భాషలు ఉన్నాయనేది చారిత్రక అంశం. అయితే కొందరు ప్రాకృతమే పైశాచీ అన్నారు. కానీ పదాల్ల�
శిల్పశాస్త్ర స్థపతులు – శిల్పాచార్యులు -చరిత్రను శోధిస్తే ఎంతోమంది స్థపతులు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలబడగల్గుతారు. శిల్ప పుట్టుక వేదకాలం నాడే పూర్తిగా అధర్వణ వేదంలోనిదని చెప్పారు. యుగా�
-ఇక్ష్వాకులు కొంచె అటు ఇటుగా శాతవాహనుల పరిపాలనా విధానాన్నే అనుసరించారు. వీరి పరిపాలనా విధానాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు శాసనాలే ప్రధాన ఆధారం. రాజు: ఇక్ష్వాక రాజు పరిపాలనలో సర్వాధికారి. నిరంకుశుడు
1. నేనే రాజ్యాన్ని అన్న ఫ్రెంచ్ చక్రవర్తి? 1) 15వ లూయీ 2) 14వ లూయీ 3) 16వ లూయీ 4) నెపోలియన్ 2. ఫ్రెంచ్ విప్లవంలో సగభాగంగా పేరుగాంచింది? 1) వోల్టేర్ 2) రూసో 3) మాంటెస్క్యూ 4) 16వ లూయీ 3. ది స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథకర్త? 1) రూసో 2) డెన్న�
1. 1907లో ఏర్పడిన త్రిపక్ష మైత్రిలో లేని దేశం? 1) ఇంగ్లండ్ 2) రష్యా 3) ఫ్రాన్స్ 4) ఇటలీ 2. పారిశ్రామిక విప్లవం గ్రంథ రచయిత? 1) ఆర్నాల్డ్ టాయిన్బీ 2) రాబర్ట్ ఓవెన్ 3) జాన్ వెస్లీ 4) కార్నాల్ 3. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో డ్రెడ్
వారెన్ హేస్టింగ్స్ (క్రీ.శ.1773-1785) -రాబర్ట్ ైక్లెవ్ బెంగాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని 1773లో వారెన్ హేస్టింగ్స్ రద్దు చేశారు. -ద్వంద్వ ప్రభుత్వం స్థానంలో బెంగాల్, బీహార్, ఒడిశాల్లో వేలం వేసే విధాన�
-కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిథ్యం కల్పించారు. ఆరుగురు శాసనసభ్యుల్లోని నలుగురు సభ్యులను మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు. సివిల్
రెండో విక్రమేంద్రవర్మ (క్రీ.శ. 555-569) -ఇతడు చిన్న వయస్సులోనే (16) సింహాసనాన్ని అధిష్టించాడు. -ఇతని బిరుదు సకల భువన రక్షాభరణైకాశ్రయ. ఇది ఇతని రాజ్య విస్తృతి చాలా విశాలమైందని సూచిస్తుంది. -ఇతను తన 11వ పాలనా సంవత్సరంల
వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా మొదట బోధన్, తర్వాత వేములవాడ, కొంతకాలం గంగాధరను రాజధానులుగా చేసుకొని తెలంగాణలోని పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతాలనే సపాదలక్ష దేశం అంటారు. అంటే ఒక �
-రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్కు వ్యతిరేకంగా భారత రక్షణను ప్రజాప్రభుత్వానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు. 1942, జూలైలో వార్ధాలో జరి�