Vande Bharat | ఏపీలోని మరో రైల్వే స్టేషన్లో కూడా వందేభారత్ రైలు ఆగనుంది. కాచిగూడ ( Kachiguda )నుంచి యశ్వంత్పూర్ ( Yesvatpur ) మధ్య నడిచే వందే భారత్ రైలును ఇకపై నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో కూడా ఆపాల�
నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతం హిందూపూర్ శివారులోని పచ్చని పొలాల్లో ఏర్పాటవుతున్న ఇథనాల్ పరిశ్రమపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటైతే ప్రజల ఆరోగ్యానికి, పంట పొలాలక�
శక్తి వాసుదేవన్ హీరోగా, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సితార నిషాకొఠారి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అలా ఎలా’. రాఘవ దర్శకత్వంలో కొల్లకుంట నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
అమరావతి : హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురంను జిల్లా కేంద్రం�
అనంతపురం: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 8మంది కరోనా రోగులు మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయారని ఆరోపిస్తూ మృతుల బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు