అదానీ కుంభకోణం, హిండెన్బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా లేదుగానీ, అదానీ మోసాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన కామెంట్స్పై మాత్రం ఉలిక్కి పడుతు�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ గ్రూప్ తన వృద్ధి లక్ష్యాల్ని భారీగా తగ్గించుకుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ వార్తా సంస్థ పేర్కొంది.
Adani Group Crisis | అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన హిడెన్బర్గ్ సంస్థ చేసిన ‘ఆర్థిక కుంభకోణం’ ఆరోపణలపై పాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాం
BRS MPs on Adani row: అదానీ షేర్ల వ్యవహారంపై జేపీసీ లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
lok sabha, rajya sabha adjourned: హిండెన్బర్గ్ రిపోర్ట్పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
BRS Adjournment Motion: అదానీ గ్రూపు మోసాలకు పాల్పడినట్లు హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్సభ, రాజ్యసభలోనూ ఈ అంశంపై ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చింది.
Minister KTR | అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిండెన్బర్గ్ రీసె�