Railways Hikes Fares | రైలు టికెట్ ఛార్జీలను రైల్వే పెంచింది. (Railways Hikes Fares) ప్రతి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి నాన్ ఏసీ టికెట్లపై రూ.10 అదనపు భారం పడనున్నది. పెరిగిన రైల్వే ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వస్తాయి.
సీఎన్జీ వినియోగదారులపై ఆటోవాలాలపై కేంద్రం అదనపు భారం మోపింది. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు మరలగా ఇప్పుడు సీఎన్జీ ధరలు సెంచరీకి చేరువ కావడంతో లబోదిబోమంటున్నారు. కొద్దిర�
సీఎన్జీ వినియోగదారులపై ఆటోవాలాలపై కేంద్రం అదనపు భారం మోపింది. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు మరలగా ఇప్పుడు సీఎన్జీ ధరలు సెంచరీకి చేరువ కావడంతో లబోదిబోమంటున్నారు. కొద్దిర�
వరి మద్దతు ధరను కేంద్రం రూ.100 పెంచింది. తాజా పెంపుతో క్వింటాల్ వడ్ల(సాధారణ రకం) ధర రూ.2,040కు పెరిగింది. వడ్లు సహా వానకాలం సీజన్కు సంబంధించి 14 రకాల పంటల మద్దతు ధరల పెంపునకు ప్రధాని మోదీ
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. గృహ రుణాలపై బెంచ్మార్క్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) పెంచుతున్నట్టు సంస్థ శనివారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 23: పార్లే ప్రొడక్ట్స్..కొనుగోలుదారులకు షాకిచ్చింది. అన్ని రకాల ఉత్పత్తుల ధరలను 5 శాతం నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరుగడం వల్లనే ధరలు పెంచాల్స�