ఆయిల్ పామ్ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సబ్సిడీ ఇవ్వడంతోపాటు పుష్కలంగా సాగు నీరు ఉండడంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున
సర్వరోగ నివారిణిగా పేరున్న అంజీర.. రోగనిరోధక శక్తిని పెంచి ఆయుష్షును పెంచుతోంది. అంజీర పండ్ల తోటలను వడ్డేపల్లి మండలంలోని జిల్లెడదిన్నె, రామాపురం, చింతలక్యాంపు గ్రామాల్లో వంద ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
మెట్ట పంటలకు మల్చింగ్ వేయడంతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల చుట్టూ ఉండే తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. ఇప్పుడు రైతులు వ్యవసాయంలో ఎడ్లను వినియోగించడం లేదు. దీంతో కలుపు నివారణ సమస్యగా మారింది. దీనిక�
వాణిజ్య సేద్యం.. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏండ్లపాటు సిరులు కురిపించే పంట.. ఆయిల్పామ్ సాగుకు కర్షకలోకం కదులుతున్నది. సంప్రదాయ విధానాలతో లాభం లేదని, మార్కెట్లో డిమాండ్ ఉన్న నూనె జాతి ఆయిల్ పామ్ సాగు బ
ఆయిల్ పామ్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 12 కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక్కో ఎకరంలో రైతు 57 మొక్కలు నాటుతారు. ఒక్కో దాని ధర రూ.193 నిర్ణయించగా.. ఇందులో రైతులు రూ.20 చెల్లిస్తే,
మండలంలో పూల సాగు చేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి. వరుసగా పండుగలు, శుభకార్యాలు రావడంతో అటు రైతులకు ఇటు వ్యాపారులకూ లాభాల పంట పడుతున్నది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో రైతులు సాధారణ పంటలతో పాటుగా �
బంతి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా సాగు చేసి సిరులు పండించవచ్చు. చీడ పీడల నుంచి పంటను కాపాడుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది