CERT-In | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఐ-ఫోన్లు, మ్యాక్స్, ఆపిల్ వాచీలు వాడుతున్న వారిని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ అనుబంధ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్-ఇన్) అలర్ట్ చేసింది.
ఐఫోన్లు, ఐప్యాడ్స్.. ఇతర యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న యూజర్లు ‘హై రిస్క్'లో ఉన్నారని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఐఫోన్ సహా యాపిల్ ఉత్పత్తుల్ని సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని, ఈ నేపథ్యంలో యాపి�
iPhone | ఇటీవలే శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ( Samsung Galaxy phones) యూజర్లకు కేంద్రం అలర్ట్ (Government Warns) జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాపిల్ యూజర్ల (Apple Users)కు కూడా ఇదే తరహా హై రిస్క్ (High Risk) అలర్ట్ ఇచ్చింది.
బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ వంటిదే. ప్రసవ సమయంలో ఒక్కోసారి తల్లి ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. చిన్న వయసులో గర్భం దాల్చడం, ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం, పోషకాహార లోపం వంటివి ప్రసూతి మరణ
న్యూయార్క్: కోవిడ్ సోకిన వారిలో నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు ఓ కొత్త అధ్యయనం తేల్చింది. పాజిటివ్గా తేలిన వ్యక్తుల అర చేతులు, పాదాల్లో నొప్పి, మంట వస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. జర్
జెనీవా: కొత్త కరోనా వేరియంట్ B.1.1.529(ఒమిక్రాన్)తో రిస్క్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఆ వైరియంట్ పట్ల ప్రపంచ దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం
హాంగ్కాంగ్| గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన హాంగ్కాంగ్ ప్రమాణికుల విమానాల నిషేధిత జాబితాలో మరో దేశం చేరింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉండటంతో ఇండోనేషియా నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధ
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | సాధ్యమైనంత మేరకు ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.