Covid-19 | దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖ రాసింది. కేసులపై దృష్టి సారించాలని సూచించింది.
High Level Meeting | నగరంలో ప్రజల భద్రతతో పాటు జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
PM Modi | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు నమోదువుతున్నాయి. చైనా, అమెరికా, దక్షిణకొరియా, బ్రెజిల్ సహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాల�
హైదరాబాద్ : గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలెజ్ట్, మరికొన్ని జిల్లాలకు �
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష న�
వచ్చే వారంలో ఆర్మీ ఉన్నతాధికారుల భేటీ | లద్దాఖ్ సరిహద్దులో చైనా దుందుడుకు వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే దేశ రక్షణలో రాజీ లేదని ప్రకటించిన సైన్యం.. వచ్చే వారం కీలకమైన సమావేశం న�