Nayantara | దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు నయనతార. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్గా, అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా ఆమెది ఓ రికార్డు.
నయనతార కెరీర్ని మలుపుతిప్పిన సంవత్సరం 2005. ఎందుకంటే ఆ ఏడాది రెండు బ్లాక్బాస్టర్లు ఆమెకు దక్కాయి. అందులో మొదటిది ‘చంద్రముఖి’ కాగా.. రెండోది ‘గజనీ’. ఈ రెండు సినిమాల్లో నయనతార సెకండ్ హీరోయినే కావడం గమనార్
ప్రముఖ హీరోయిన్ నయనతార తాజాగా చర్మసౌందర్య ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఆమె భర్త విఘ్నేష్ శివన్తో కలిసి ‘9స్కిన్' ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.
ప్రముఖ కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ గత సంవత్సరం ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి పెళ్లి జరిగి ఈ శుక్రవారంతో ఏడాది పూర్తిచేసుకుంది. వారి తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన ఫ్�
హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదానికి తెరపడింది. సంతానం పొందే క్రమంలో ఈ జంట చట్టంలోని నిబంధనలు పాటించారని ఈ అంశంపై విచారణ జరుపుతున్న కమిటీ వెల్లడించింది.
నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డల్ని పొందారంటూ వస్తున్న వార్తలపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. వీరు నిబంధనల ప్రకారమే సరోగసీ ద్వారా సంతానాన్ని పొందారా? లేదా?
సినీరంగంలో పారితోషికాల ప్రస్తావన మొత్తం హీరోల చుట్టే తిరుగుతుంది. వారితో పోల్చితే కథానాయికలు అందుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువ. దక్షిణాదిలో ఎంతో పేరున్న నాయికల పారితోషికం కూడా రెండుమూడు కోట్లకు మించ�