Vishal | కొత్త సినిమాలు విడుదలైన తొలి మూడురోజుల వరకు థియేటర్లలో పబ్లిక్ రివ్యూలను షూట్ చేయకుండా నిలిపివేయాలని తమిళ హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మీడియా ప్రతినిధులతో పాటు థియేటర్ నిర్వాహకు�
Vishal Vs Udhayanidhi | తమిళనాట సినిమా ఇండస్ట్రీతో రాజకీయాలు పెనవేసుకుపోయాయి. ఈ క్రమంలో సినిమాల విడుదల విషయంలో పంచాయితీ కొనసాగుతూ వస్తున్నది. నటుడు విశాల్, మంత్రి ఉదయనిధి స్టాల్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుత
విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయన్ సంతానం నిర్మాత. ప్రియాభవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తు�
ప్రఖ్యాత నటుడు కమల్హాసన్కు హీరో విశాల్ ధన్యవాదాలు తెలియజేశారు. దక్షిణభారత చలనచిత్ర నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) భవన నిర్మాణం కోసం కమల్హాసన్ కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ చెక్ను హీరో కార్తీక
Vishal | తమిళ హీరో విశాల్ ముంబయి సెన్సార్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ హిందీ సెన్సార్ పనుల కోసం సంబంధిత అధికారులకు 6.5లక్షలు (3లక్షలు స్క్రీనింగ్ కోసం, 3.5 లక్షలు సర్టిఫికెట�
విశాల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లాఠీ’. సునైనా నాయికగా నటిస్తున్నది. రానా ప్రొడక్షన్స్లో రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుద�
మాదాపూర్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా “ఎనిమీ” సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంల
హైదరాబాద్ : తమిళ ఇండస్ట్రీలో ఆర్య, విశాల్ ఇరువురు మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి బాల దర్శకత్వంలో వచ్చిన వాడు వీడు సినిమాలో నటించారు. ఆ మధ్య ఆర్య హీరోగా వచ్చిన ఐశ్వర్యాభిమస్తు సినిమాలో