హీరో శర్వానంద్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ‘శర్వా36’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ �
హీరో శర్వానంద్ 35వ సినిమా ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. రామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా గురువ
హీరో శర్వానంద్ బుధవారం పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొత్త చిత్రాలను ప్రకటించారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రాన్ని చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మ�
హీరో శర్వానంద్కు కారు ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఫిలింనగర్ కూడలి వద్ద డివైడర్ను ఢీకొట్టింది. కారు కొద్దిగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో శర్వానంద్కు ఎలాంటి గా�
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు హీరో శర్వానంద్. రక్షితతో ఆయన వివాహం జూన్ 3వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో జరగనుంది. అక్కడి లీలా ప్యాలెస్లో వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు.
టాలీవుడ్లో మరో హీరో బ్యాచ్లర్ లైఫ్నకు ముగింపు పలుకుతున్నారు. హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ రాజకీయ నేత మనవరాలిని ఆయన పెండ్లి చేసుకోబోతున్నారు.
ఇటీవల జోరు తగ్గించింది మలయాళీ భామ అనూ ఇమ్మాన్యుయేల్. గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్తో ‘అల్లుడు అదుర్స్', శర్వానంద్ మూవీ ‘మహా సముద్రం’లో నటించిందీ తార. ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘క్రేజీ ఫెలో’. దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామెహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్�