కలిసి చదువుకున్న మిత్రుడు గుండె పోటుతో చనిపోగా అతడి కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పెగ్గర్ల శ్రీధర్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు.
గోదావరిఖనికి చెందిన ఎస్ రత్నాకర్-శశికళ దంపతుల కుమార్తె అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్న ప్రణీత-భార్గవ్ పెళ్లి రోజు పురస్కరించుకొని వారి అమ్మ, నాన్నల సహకారంతో స్థానిక జీఎం కాలనీకి చెందిన కిడ్నీ సంబంధిత వ్�
ఇతరులకు సాయం చేయడం గొప్ప విషయమే! కానీ, మనం చేసే సాయం ఆ వ్యక్తి దీర్ఘకాలిక అవసరాలను ఎంతగా తీర్చగలిగితే అంత విశేషమైనదిగా నిలిచిపోతుంది. అది అతని అవసరాలను శాశ్వతంగా తీర్చగలిగితే మహోన్నత సాయం అవుతుంది.
ఈ చిత్రంలో ఓ తండ్రి తన పిల్లలను బడికి తీసుకెళ్తున్నారని అనుకొంటున్నారా! పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఈయన.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డ తండా ఆమ్లేట్ తండా కచ్చర్ల తండాలోని
యాదాద్రి భువనగిరి : యాదాద్రి గుట్టకు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అంతలోని అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు స్వప్న ఒక హ్యండ్ బ్యాగును గుర్తించి వెంటనే ఉన్నతధికారుల కు సమాచారం
న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎమ్వోఆర్టీహెచ్) ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడటంలో సహాయ పడే వ�
న్యూఢిల్లీ, జూలై : జొమాటోకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ఫీడింగ్ ఇండియా మల్టీ బ్రాండ్ మొబైల్ ఫోన్ రిటైలర్ సంగీతా మొబైల్స్ తో భాగస్వామ్యం చేసుకున్నది. ఫ్రంట్లైన్ వర్కర్లు తోపాటు కరోనా బాధ
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అంటారు. సేవలందించే విషయంలో ముందు వరుసలో ఉండేవి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు (ఎన్జీవోలు), స్వచ్ఛంద సంస్థలు. కరోనా మహమ్మారి సంక్షోభం వల్ల తీవ్ర ఇబ్బందు�