హీరా గ్రూప్ పేరుతో రూ.5,600 కోట్ల స్కామ్కు పాల్పడిన నౌహెరా షేక్కు సంబంధించిన స్థలాలను ఎవరూ కొనుగోలు చేయవద్దని ఆల్ ఇండియా హీరా గ్రూప్ ఇన్వెస్టర్స్ యాక్షన్ కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్లోని హీరా గ్రూప్ కంపెనీల్లో శనివారం నిర్వహించిన సోదాల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో కంపెనీ డైరెక్టర్ నౌహెరా షేక్, బినామీల ఇండ్
హీరా గోల్డ్ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం మరోసారి సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్తోపాటు, తిరుపతి, విశాఖపట్నంలో ఒకేసారి ఐదు చోట్ల తెల్ల�
సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్పై (Bandla Ganesh) క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఆయన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నార�
అద్దెకు తీసుకున్న ఇంటిని కాజేసేందుకు సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ ప్రయత్నించడంతో పాటు తనపై తప్పుడు కేసు పెట్టాడని హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ఆరోపించారు.
Nowhera Shaik : నౌహిరా షేక్ కేసులో తాజాగా మరో రూ.78కోట్లను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఎస్ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కు చెందిన రూ.37.58కోట్లను పీఎంఏల్ఏ కింద అటాచ్ చేశారు.