మంత్రి ఎర్రబెల్లి | ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెతుత్తన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి.
పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టిన మంత్రి సురక్షిత ప్రాంతాలకు 300 మంది.. జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆదిలాబాద్, జూల
మహారాష్ట్రలో ఉప్పొంగుతున్న నదులు.. ఆరుగురు మృతి ముంబై, జూలై 22: భారీ వర్షాలతో మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్నది. పలు జిల్లాలు వరదల్లో చిక్కుకొన్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతిక�