న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తెలంగాణతో పాటు దక్షిణ చత్త
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ | గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి
హిమాయత్సాగర్ | నగర శివార్లలోని హిమాయత్సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైలో కాలువలపై ఉన్న అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో అనేక మంది చిక్కుకుపోయారు. సహాయం కోసం ఖార్ఘర్ అగ్నిమాపక కేంద్రానికి పలువ�
హైదరాబాద్లో కురిసిన భారీ వాన రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం 23 దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి అప్పుడే ఎండ.. మండిపోతున్నది అనుకోగానే �
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జర్మనీ అతలాకుతలం అవుతున్నది. నదులు పొంగిపొర్లుతుండటంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నీటి ప్రవాహానికి పలు ఆనకట్టలు తెగిపోయాయి. ఇప్పటివరకూ వంద మంది�
భారీ వర్షాలు | జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ