Gulab Cyclone | గులాబ్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితులలో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
Gulab Cyclone | రెండు తెలుగు రాష్ట్రాలనూ గులాబ్ తుఫాను ముంచేస్తోంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీనికితోడు ఎగువ మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరదనీరు గోదావరి నదిలో
Traffic | గగన్పహాడ్ వద్ద అప్ప చెరువుకు వరద పోటెత్తింది. దీంతో అప్ప చెరువు అలుగు పొంగిపొర్లుతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఆ మార్గంలో వె�
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 18.2 సెంటీమీటర్ల వర్షం రాకపోకలకు తీవ్ర అంతరాయం జలమయమైన లోతట్టు ప్రాంతాలు అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ కంట్రోల్�
నేడు, రేపు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు రంగంలోకి 170 మాన్సూన్, 92 స్టాటిస్టిక్స్ బృందాలు జీహెచ్ంఎసీ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు హైదరాబాద్ సిటీబ్యూరో,
అస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూడండి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు తుఫాన్ ప్రభావంతో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమ�
గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ కేంద్రం కళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన గులాబ్ తుఫాన్ తీవ్రత తగ్గి బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఛత్
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరదఎస్సారెస్పీలోకి 2లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మెండోరా : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్
ఖమ్మం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటడంతో తుపాన్గా మారింది.దీంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 62.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గరిష్టంగా రికార్డు �
Malkam Cheruvu | హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో కుండపోత వర్షం కురుస్తోంది. రాయదుర్గ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్కం చెరువుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అక్కడ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచ�
కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అ�