Srisailam Project | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతున్నది. జలాశయం 10 క్రస్ట్ గేట్లను 18 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు.
అమీర్పేట్ డివిజన్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. సీఎం అంతటి వ్యక్తి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తున్నారంటే.. ఆయన వెంట అధికారులు కచ్చ�
కృష్ణా, తుంగభద్ర నదులకు మళ్లీ వరద మొదలైంది. బుధవారం జూరాలకు 2.44 లక్షల క్యూసెక్కులు రాగా.. 45 గేట్లు ఎత్తి దిగువకు 2,86,740 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ వడివడిగా పరుగులు తీస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టును భారీ వరద ముంచెత్తుతుండడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 3 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి.
నాగార్జునసాగర్ డ్యామ్ నీటి మట్ట రెండు అడుగుల మేర పెరిగింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగానూ ఈ ఏడాది జూలైలో 503 అడుగుల దిగువకు చేరింది.
కృష్ణమ్మకు మళ్లీ వరద వచ్చింది. జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 2.67 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా అధికారులు 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుం�
Jurala | జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు 2.60 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది.