రాష్ట్రంలో భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండేఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజూ చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం రాష్ట్రంలో ఇద్దరు వడదెబ�
తెలుగు రాష్ర్టాలు నిప్పుల కుంపటిగా మారాయి. పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోతతో �
నిండు వేసవి వచ్చేది.. భానుడు ప్రకోపిస్తున్నాడు.. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు కాకముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. వారం రోజుల క్రితం ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు రాళ్ల వ�
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.
భానుడు భగ్గుమంటున్న వేళ ‘హరిత’ మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నిత్యం ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ కంటికిరెప్పలా కాపాడుతున్నారు. బల్దియా, పంచాయతీ పాలకవర్గాలు వాచర్లను నియమించ�
మనసును అల్లకల్లోల పరుస్తుంది. శరీరాన్ని రుగ్మతలపాలు చేస్తుంది. స్థిమితంగా నిద్రపోనివ్వదు. కుదురుగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకోనివ్వదు. ఆధునిక జీవితానికి ఒత్తిడి తొలి శత్రువు. డిప్రెషన్ నుంచి గుండెపోటు