ఐసీసీ టోర్నీల్లో వేదిక ఏదైనా పాక్పై (Pakistan) తమదే పైచేయి అని టీమ్ఇండియా (Team Indai) మరోసారి నిరూపించింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో దాయాది జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది.
బోయినపల్లి వినోద్ కుమార్ | కేంద్ర న్యాయ ( లెజిస్లేచర్ ) శాఖ కార్యదర్శి, ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ జీ. నారాయణ రాజు మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కు
కోల్కతా: మనవారి కోసం ప్రాణాలిస్తామని మనం మాటల్లో చెబుతుంటాం. అయితే ఒక ఏనుగు మాత్రం దీనిని నిజం చేసి చూపించింది. ఆపదలో ఉన్న బిడ్డను రక్షించుకునేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది. జీవ పరిరక్షణ శాస్త్రవే�