నిలబడ్డా.. కూర్చున్నా ఆయాసం, గుండె దడతో కూలబడిపోయే వారు. తల్లిదండ్రుల పేదరికం వారికి సరైన వైద్యాన్ని అందించలేకపోయాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళితే రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పడంతో గాంధీ
కరోనా అనంతరం చాలా మందికి గుండె జబ్బులు వస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ టీకాల వల్లే ఇలా జరుగుతుందని చాలా మంది వాదిస్తున్నా ఇందులో ఇంకా స్పష్టత రాలేదు. అయితే కారణాలు ఏమున్నా ప్రస్తుతం చాలా మం
నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ ఇంజినీర్లు బియ్యం గింజ కన్నా చిన్న పరిమాణంలో పేస్మేకర్ను అభివృద్ధి చేశారు. ఇది సిరంజి కొనలో ఇమిడిపోగలదు. దీనిని శరీరంలో అమర్చడానికి సూదుల వంటి సంప్రదాయ పద్ధతులను అవలంబ�
తీపి అధికంగా తినడం అన్నది శరీరానికి చేదు చేసే విషయం అని చాలా రోజుల నుంచీ మనకు తెలిసిందే. అయితే తరచూ చక్కెరలు తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు అధికం అవుతాయని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్�
చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. ముఖ్యంగా గుండెపోట్ల ముప్పు పొంచి ఉన్నది.
ఇటీవలి కాలంలో చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు.
ప్రజల జీవనశైలిలో పలు మార్పులు వస్తున్నందున 30 ఏండ్ల వయస్సు పైబడినవారంతా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఆహార నియమాలను తప్పక పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొన్నది.