మన దేశంలో చెవి ఆరోగ్యం పట్ల అవగాహన తక్కువ. ఏ సమస్య వచ్చినా పట్టించుకోరు. వినికిడి లోపాలనూ చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం 2050 నాటికి ప్రతి నలుగురిలో �
ఒకప్పుడు నచ్చినవీ, అందుబాటులో ఉన్నవీ మాత్రమే తినేవారు. ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాలు ఉన్నాయని తెలిస్తే చాలు, ఎగబడి తినేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా, బాదం గ�
మోకాలి మార్పిడిపై ఎన్నో సందేహాలు ‘మోకాలి మార్పిడి’ శస్త్రచికిత్సల గురించి ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. మోకాలిలోని రెండు ఎముకల మధ్యలో ఉండే మృదులాస్థి అరిగి పోయినప్పుడు, ఆ స్థానంలో కృత్రిమంగా మెత్తటి
దగ్గు ప్రత్యేకించి ఓ వ్యాధి కాకపోయినా, వివిధ వ్యాధులను సూచిస్తుందని గతవారం తెలుసుకున్నాం. అది ఏ రకం దగ్గు అన్న దాన్నిబట్టి వైద్యం ఆధారపడి ఉంటుంది. పిల్లల విషయంలో వైద్యుణ్ణి సంప్రదించి, దగ్గుకు కారణాన్ని
మనిషి మెదడులో మధుర జ్ఞాపకాలు ఎప్పుడూ తాజాగానే ఉంటాయి. అయితే, కొన్నేండ్ల నుంచీ మనిషి మెదడుకు పని లేకుండా పోయింది. సోషల్ మీడియానే జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు నోటిఫికేషన్లు పంపిస్తున్నది. గతంలో అప్లోడ్
నిమ్మరసం, పసుపు.. రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటి వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మనకు ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని న�
Health news: ఎండలవల్ల శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దీనివల్ల ఒళ్లు అలసిపోయి నీరసం ఆవహిస్తుంది. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు.
కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని కదిలించింది. సెకండ్ వేవ్ మొదటి దాని కన్నా కాస్తా భిన్నంగా కనిపిస్తున్నదని, వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా అవసరం. 50 ఏండ్ల వయస్సు వరకు 6 గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నది. పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ విధిస్తూ మరింత విస్తృతి జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాయి