దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను వెంటనే బలోపేతం చేయడానికి ఒక ప్రణాళికను కేంద్రం రూపొందించింది. రానున్న 3 నెలల్లో దేశవ్యాప్తంగా 50 మాడ్యులర్ దవాఖానలను నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నది
గోర్లపై రకరకాల మచ్చలు, గీతలను చూస్తుంటాం కానీ అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకొనే ప్రయత్నం మాత్రం చేయం. మన గోర్లే మన ఆరోగ్యాన్ని చెబుతాయని చాలా మందికి తెలియదు.
టీ, కాఫీ, ఇతర ఎనర్జీ డ్రింక్స్లలో లభించే కెఫిన్.. కంటి వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. ఈ అధ్యయనం ఆధారంగా చాలా ఎక్కువ మొత్తంలో కెఫిన్ వాడటం వల్ల గ్లకోమా ప్రమాదం పెరుగుతుందని
వయసు తగ్గించేశారు! కాలాన్ని, దానితోపాటు పెరిగే వయసునూ ఎవరూ ఆపలేరు. కానీ, జాగ్రత్తగా ఉంటే వయసును ఏమార్చడం అసాధ్యమూ కాదు. నిద్ర, పోషకాహారం, వ్యాయామం లాంటి జాగ్రత్తలతో వయసుతోపాటు వచ్చే సమస్యలను తగ్గించవచ్చు.
హైదరాబాద్ ,జూన్ 12: పెద్దవాళ్ళ తీసుకునే ఆహారానికి, చిన్నారులతినే ఫుడ్ మెనూ కు చాలా తేడా ఉంది. ఒకవేళ అదే ఆహారం చిన్నారులకు తినిపిస్తే అంతగా జీర్ణం కాకపోవచ్చు. అందుకోసమే పిల్లల కోసం ప్రత్యేకంగా ఫుడ్ మెనూ ఉండా
ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐస్ టీ తాగడం ద్వారా తాజా శ్వాస అందడంతో పాటు మానసిక ఉల్లాసంతోపాటు ఎన్నో పోషకాలను పొందవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.
హృదయ స్పందన ఎప్పుడు, ఎలా కలుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం ఉద్ధృతంగా ఉన్న కరోనా వైరస్ అరిథ్మియాను ప్రేరేపించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ‘విటమిన్-డి’ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ బారిన పడ్డవారు త్వరగా కోలుకోవాలంటే, రోజూ ఎండలో కాసేపు కూర్చోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కారణం సూర్యరశ్మి చర�
పండు తొనల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి పోషకాలు విరివిగా లభిస్తాయి. అలసట తగ్గడంతోపాటు చర్మ సౌందర్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది
హైదరాబాద్, జూన్ 6: తల్లి పాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యం, అంతేకాదు బిడ్డకు పాలివ్వడం వల్ల కూడా తల్లికి చాలా ప్రయోజనాలున్నాయి. తల్లి పాలలో బిడ్డకు కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇలా పాలివ్వడం వల్ల పిల్లలకు మ
క్యాన్సర్పై విజయంక్యాన్సర్… పేరు విన్నా కూడా భయపెట్టే రోగం. ఏటా లక్షల మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. రేడియేషన్, కిమోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నా… వాటికి దుష్ఫలితా�
కేసీఆర్ ముందుచూపుతోనే వైద్యరంగం బలోపేతం ఏడేండ్లలో 1,600 ఐసీయూ పడకలు, 5 కాలేజీలు త్వరలో మరో 7 వైద్య కాలేజీలు అందుబాటులోకి 10-బెడ్-ఐసీయూ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ నారాయణపేట దవాఖానలో ఐసీయూ ప్రారంభం హైదరాబా�