ముందుగానే గుర్తిస్తే జయించవచ్చు ఈ వ్యాధి కేసులు చాలా తక్కువ కంటి వైద్యుడు డాక్టర్ వివేక్ ప్రవీణ్ దవే ఒకవైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్. కరోనాను జయించామన్న సంతోషాన్ని ఆవిరిచేస్తూ అనేకమందిని బ్లాక�
తన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న అసత్యాల్ని నమ్మవద్దని సీనియర్ నటుడు చంద్రమోహన్ తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. చంద్రమోహన్ ఆరోగ్యం క్షీణించినట్లు సోషల్మీడియాలో గత కొన్ని �
కరోనా సమయం గర్భిణులకు అగ్ని పరీక్షే. ఓవైపు కడుపులోని బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మరోవైపు జిత్తులమారి వైరస్ను నిలువరించాలి. ఎప్పుడు, ఏ వైపు నుంచి క్రిమి దాడి చేస్తుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంద�
ఔషధ తయారీ దిగ్గజాలైన రోచె ఇండియా, సిప్లా కంపెనీలు భారతదేశంలో యాంటీబాడీస్ కాక్టెయిల్స్ను విడుదల చేశాయి. ఇవి కరోనా వైరస్ను నియంత్రించడంలో ఉపయోగపడతాయని రోచె-సిప్లా కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనల�
హైదరాబాద్, మే 24: బొప్పాయి పండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణకు బొప్పాయి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొంతమంది చర్మం పొడిబారి అందవిహీనంగా ఉంటుంది. ఇలాంటి సమస్యకు బయట దొరికే క్రీమ�
న్యూఢిల్లీ, మే 24: తెలంగాణా రాష్ట్రంలో తక్షణమే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎం–జేఎవై) పథకం అమలు చేయడానికి అవగాహన ఒప్పందాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) చేసుకుంది. ఆయుష్మ�
హైదరాబాద్ ,మే 24: సీమ చింతకాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇవి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి కూడా. సీమ చింతకాయల్లో పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ప్�
హైదరాబాద్, మే 23: కరోనా సమయంలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం బలమైన ఆహారాన్ని తినాలి.పైగా, పెద్ద వాళ్ళు పాటించినన్ని జాగ్రత్తలు కూడా చిన్న పిల్లలు పాటించరు. కా�
హైదరాబాద్ : రేగు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు లున్నాయి. రేగు పండ్లు తినడం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది.వీటిలో కాల్షియం ఎక్కువుగా ఉండడం వల్ల ఎముకలు బలిష్టంగా మారుతాయి. వీటిలో పొటాషియం, జింక