వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు విష జ్వరాలు, అంటూ వ్యాధుల బారిన పడకుండా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్ల�
జిల్లా ప్రజల ఆరోగ్య స్థితిని తెలుసుకోనేందుకు జూన్ మూడు నుండి సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి తెలిపారు. కలెక్టరేట్లోని మీని మీటింగ్ హాల్లో సమగ్ర ఆ�
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు
ప్రజా రవాణా సారథులు.. ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రగతి రథ చక్రాలు నడిపే శ్రామికులు.. ఇతర వృత్తులతో పోలిస్తే డ్రైవర్ కొలువు అత్యంత కష్టంతో కూడుకున్నది. గంటల తరబడి సీట్లో కూర్చోవాలి.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు, డాక్టర్లతో ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఇవాళ సమీక్ష నిర్వహించారు. గోదావరి నది పరివాహక ప్రా�