భర్త వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేందుకు పోలీసుల దగ్గరకు వెళ్తే ఓ ఎస్సై దుర్మార్గంగా ప్రవర్తించాడు. భర్తతో ఉన్న విబేధాలను పరిష్కరించాలంటే.. తన కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. ఎవరూ లేనప్పుడు చెబితే ఇంట�
పెండ్లి అయ్యిం ది.. ఇద్దరు పిల్లలున్నారు.. అయినా ఓ యువతిని ప్రేమ పెండ్లి పేరుతో వేధించాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేయగా జైలుకు వెళ్లాడు. అయినా అతడి బుద్ధి మారలేదు. యువతిని వేధించడం మానలేదు. మ�
అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఆమె కుటుంబాన్ని సోషల్ మీడియాలో వేధిస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్పొరేటర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయ
కులకచర్ల : అనారోగ్యంతో వివాహిత మృతి చెందిన సంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కులకచర్ల గ్రామానికి చెందిన వడ్డె తిర్మలయ్య కుమార్తె వడ్డె అలవేలు (21) గత 18నెలల క్రితం మహ్మాదాబాద్ మండలం జూలపల
ముషీరాబాద్ : దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును రాజీనామా చేయించాలనే లక్ష్యంతో బీజేపీ అరాచకముఠా ఫోన్లు చేస్తూ, మీడియా ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్