హరితహారంలో భాగంగా గతంలో రోడ్ల వెంట నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ప్రస్తుతం మట్టిలో కలిసిపోయాయి. మండలంలోని పంచాయతీల కార్యదర్శులు, మండల అధికారుల పర్యవేక్షణ లేక వేలాది మొక్కలు ఆనవాళ్లు కోల్పోయాయి. ఎల�
స్వరాష్ట్రంలో పచ్చదనం వికసిస్తున్నది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల మానసిక ఆహ్లాదమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పట్టణాలకు పరిమితమైన పార్కుల సంస్కృతిని పల్లెకు పరిచయం చేసింది. జనం సేద తీరేం
హరితహారం లక్ష్యాన్ని నేరేవేర్చేలా అధికారులు సన్నద్ధం అయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 63 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం, కాగా, ఇప్పటి వరకు 5 లక్షల మొక్కలు నాటారు. త్వరలోన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా మున్సిపాలిటీలు నాటే మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింద�
ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చలహారాన్ని సింగారించుకోనున్నది. ఐదు జిల్లాలు పచ్చందాలతో పరిఢవిల్లనున్నాయి. పచ్చని మొక్కలతో హరిత తోరణాలు చిగురించనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 9వ విడ�
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియ�
వాతావరణ సమతుల్యానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా పల్లెపల్లెన నర్సరీలు, రోడ్లకు ఇరువైపులా, పాఠశాలలు, కార్యాలయాలు, ప్రకృతి వనాలు, ఇంటింటికీ మొక్కలు నాటడంతో పచ్చదనం