ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. మొక్కలను నాటి అవి ఏపుగా పెరిగే వరకు సంరక్షణ చర్యలు తీసుకున్నది.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జీఎం పురుషోత్తంరెడ్డి కోరారు. సోమవారం శ్రీరాంపూర్ ఎస్సార్పీ-1 గనిపై హరితహారంలో భాగంగా ఏజెంట్ గోపాల్సింగ్తో
అటవీ విస్తీర్ణం 33శాతం పెంచాలనే కృతనిశ్ఛయంతో 2015లో మొదలైన హరితహారం కార్యక్రమ లక్ష్యం ప్రభుత్వం మారడంతో నీరుగారుతున్నది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో ఎటు చూసినా కళావిహీనమైన దుర�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరిన్ని పార్కుల ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పచ్చదనం పెంపునకు అటవీశాఖ చర్యలు చేపట్�
సంగారెడ్డి జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని 100 శాతం సాధించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషన ర్లు, ఇతర అధికారులతో హరితహా�
నాడు తండాలంటే.. సమస్యల లోగిళ్లు.. తాగునీటి కోసం అరిగోస.. కరెంటు లేక.. పట్టించుకునే వారు లేక వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు... కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తండాల ముఖచిత్రమే మారిపోయింది. దానికి నిదర్శనమే రంగ�