కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫార్మసీ కాలేజీ ఎదురుగా ఉన్న రాశి వనంలో మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ బీ గోపి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగింది. ఆయా గ్రామాల ప్రజలు సంబురంగా, సంతోషంగా మొక్కలు నాటే కార్యక్రమం�
భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ప్రభుత్వం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం పండుగలా జరిగింది. హరితహారంలో భాగంగా కలెక్టర్లు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల, ప్రజాప్రతిని�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్నది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫా�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే మారిన గ్రామాల ముఖచిత్రాలు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపెడుతున్నది.
తెలంగాణలో పచ్చదనం పెంపే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది వరంగల్ జిల్లాలో 19.64లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించింది. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు సర్కారు ఈ ద