రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు మితి మీరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తల కేసుల మీద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇంద
రీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా విద్యార్థులను వేధిస్తున్నాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్యంగా తాకడంతో పాటు వీడియోలు తీయడానిక�
fake robbery to avenge | ఒక వ్యక్తి ఆన్లైన్లో అమ్మాయిని వేధించాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి ఆమె చెప్పింది. ఆ వ్యక్తిని అతడు హెచ్చరించాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు స్నేహితులతో కలిసి ప్�
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడి వేధింపులకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఆర్థిక లావాదేవిల్లో అవకతవకలకు పాల్పడ్డావంటూ ఆరోపిస్తూ కారు లాక్కోని, దాడికి పాల్పడడంతో మనస్తాపానికి గురైన అతను ఇంట్లో ఉ
Man Harasses Woman For Not Speaking Marathi | మరాఠీలో మాట్లాడనందుకు మహారాష్ట్ర వ్యక్తి ఒక మహిళను వేధించాడు. మరాఠీ తెలియకుండా మహారాష్ట్రలో ఎలా ఉంటున్నావు? అని ప్రశ్నించాడు. దీనికి ఆ మహిళ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.