శాంతికి ప్రతీక మెదక్ చర్చి అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. మెదక్ చర్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు క్రిస్మ�
ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలకు అంతా సిద్ధమైంది. చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలతోపాటు కేక్ కటింగ్ చేయనున్న
క్రిస్మస్ను పురస్కరించుకొని చర్చీలు ముస్తాబయ్యాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి పండుగ సంబురాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
సమస్త మానవాళిని పాప విముక్తుల చేసి, దైవసన్నిధికి చేర్చేందుకే యేసు ప్రభువు మానవ రూపంలో జన్మించారని చెబుతారు. ఆయన జన్మించిన శుభదినమే క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం.
ఏసు జన్మించిన శుభ దినమే క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం. అందుకే నేటి పర్వదినాన్ని ఆనందోత్సాహాల నడుమ ఉత్సవంలా జరుపుకునేందుకు క్రైస్తవులు సిద్ధమ య్యారు.