ఇందిరమ్మ ఇండ్లను (Indiramma Indlu) ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్మాణం చేయాలని ఎంపీవో గోపు రఘుపతిరెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసే కార్యక్రమానికి స్థానిక పంచాయతీ కార్యదర్శి కిశోర్�
ప్రజల ఇబ్బందుల తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో పలుమార్లు మోరపెట్టుకున్న ఫలితం లేదు.. పత్రికలు సమస్యను ఎత్తి చూపిన ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుమారలేదు.. దీంతో ‘ఎవరో వస్తారు ఏదో చేస్తారు’ అని
బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ వేడుకలకు సమయం దగ్గరపడుతున్నది. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ మహాసభను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, శ్రేణులు విస్తృతంగా ప్రచారం ని
హనుమకొండ (Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ముల్కనూరు-ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తు
హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీధి రౌడీల్లా ఒకరినొకరు కొట్టుకున్నారు. వివరాల్లో వెళితే.. ఇంటిగ్రేటేడ్ కెమిస్ట్రీ కోర్సు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు, అదే కోర్సు చదివే రెండో సంవత్స
తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకప�