Jitendra Awhad | ఒక ఎమ్మెల్యే తన చేతులకు సంకెళ్లతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి దేశానికి పంపుతున్న తీరుపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు.
కరడుగట్టిన నేరస్తుల్లా చేతులు, కాళ్లకు సంకెళ్లు.. సరుకుల రవాణాకు ఉపయోగించే సైనిక విమానాల్లో వారిని మూటల్లా కుక్కేసి సుమారు 30 గంటలకు పైగా ప్రయాణం.. ఇది మన దేశ వలసదారుల తరలింపుపై అమెరికా చూపిన అమానుష వైఖరి.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రజాపాలన పేరు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకులు.. కర్షకులపై కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రైతు హీర్యానాయక్ చేతికి బేడీల ఘటనపై కంది సెంట్రల్ జైల్లో గురువారం రాత్రి మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ, సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ కలిసి విచారణ చేపట్టారు.
‘రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా? లేక దోపిడీ దొంగనా? రైతుల పట్ల ఎందుకు ఇంత కరశంగా వ్యవహరిస్తున్నరు’ అని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. ‘దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేస్తారా? ర�
రైతుకు సంకెళ్లు వేసి దవాఖానకు తీసుకెళ్లిన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాటకమాడుతున్నారని, ఈ నాటకాలు కట్టిపెట్టి ఇకనైనా ప్రజాపాలన సాగించాలని బీ�
నా తమ్ముడు ఏనాడూ ఎవరికీ ఎటువంటి కీడూ చెయ్యలే. మా తల్లిలాంటి భూమిని మాకు కాకుండ చెయ్యాలని చూస్తే ప్రశ్నించిండు. ఇద్దరు ఆడబిడ్డల నడుమ ఒక్కడే మాకు. వానికి చిన్న పిల్లలున్నరు.