ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్ పోరులో డ్రాల పర్వం కొనసాగుతున్నది. ఆదివారం భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ మధ్య జరిగిన రెండో గేమ్ డ్రాగా ముగిసింది.
హంపి ఉత్సవకు వేళైంది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టే ‘హంపి’ నగరం వేదికగా.. ఈ మెగా ఈవెంట్ జరగనున్నది. ఫిబ్రవరి 28న ప్రారంభమై, మార్చి 2 వరకు మూడురోజులపాటు కొనసాగనున్నది. ఈ సందర్భంగా నిర్వహించే ‘హంప�
ప్రతిష్ఠాత్మక టోర్నీకి తెలంగాణ గ్రాండ్ మాస్టర్’ చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్కు తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల వరుస విజయాలతో జోర�
టీటీడీ ప్రతిపాదనను నిరాకరించిన చరిత్రకారులు బెంగళూరు, ఏప్రిల్ 12: హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని, అందుకు తగిన అన్ని ఆధారాలతో కూడిన పుస్తకాన్ని ఉగాది రోజు (మంగళవారం) విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థ
న్యూఢిల్లీ: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్, తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపికి బీబీసీ భారత స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు దక్కింది. హంపితో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, స్ప్రింటర్ ద్యుతీచంద�