Rs.20 Lakh Worth Car Theft | సుమారు రూ.20 లక్షల ఖరీదైన కారును దొంగలు నిమిషంలో చోరీ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాన్ని పగులగొట్టారు. ఆ తర్వాత దాని సెక్యూరిటీ వ్యవస్థను హ్యాక్ చేశారు. 60 క్షణాల్లో ఆ కారుతో ఉటాయించా
Abhishek Banerjee | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పై వస్తున్న ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఖండించింది. ఈవీఎంలపై అనుమానం ఉన్నవారు వాటిని ఎలా హ్యాక్ చేయవచ్చో చూపించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ �
రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్ ఐడీ హ్యాకింగ్కు గురైందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు మోసగాళ్లు ఈ మెయిల్ ఐడీని హ్యాక్ చేయడం ద్వారా ఉద్యోగులు, సాధారణ ప�
భవిష్యత్తులో బ్యాంకులపై మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మహేశ్ బ్యాంక్ హ�
Log4J zero day|ఒక సాఫ్ట్వేర్ లోపం దిగ్గజ కంపెనీలను భయపెడుతోంది. ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించే మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలు కూడా దాన్ని చూసి కలవరపడుతున్నాయి. అమెరికా ప్రభుత్�
RAT hack | ప్రజల్లో అవగాహన పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సరికొత్తగా రిమోట్ యాక్సెసింగ్ టూల్ (ఆర్ఏటీ-ర్యాట్) ద్వారా ఓ లింక్ను పంపిస్తున్నారు.
ఈ కాలం నాటి స్టార్స్ అందరు సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ నెటిజన్స్కి వినోదం అందిస్తున్నారు. అయితే వీరి అకౌంట్�
ఎఫ్ఎస్ఎంఐ స్పైవేర్ డిటెక్టర్ టూల్తో చెకింగ్ టెలిగ్రామ్ ద్వారా ఉచితంగా అందుబాటులో సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): పెగాసస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ప్రముఖుల ఫోన్లు సరే. మరి మన ఫోన్�
ఎస్బీఐ ఖాతాదారులే లక్ష్యం రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు కేవైసీ అప్డేట్ అంటూ మెసేజ్లు క్లిక్ చేయగానే డబ్బు మాయం న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో(ఎస్�