రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట ప్రభుత్వ దవాఖానలో గర్భిణిపై గైనకాలజిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
ట్రాన్స్జెండర్ల కోసం జిల్లాకో క్లినిక్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారానికి రెండు లేదా మూడురోజులపాటు వైద్యసేవలు అందించనున్నారు. జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అంద�
హుజూరాబాద్లో డాక్టర్ నిర్వాకం 5 నెలల తర్వాత వెలుగులోకి.. నివ్వెరపోయిన మహిళ బంధువులు హుజూరాబాద్టౌన్, జనవరి 18: గర్భం దాల్చని మహిళకు ఓ వైద్యురాలు 5 నెలలపాటు చికిత్స చేసింది. అనుమానం వచ్చిన బాధితురాలి భర్త
తన కడుపు పండిందని తెలియగానే ఆడకూతురుకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ క్షణం నుంచి తన గురించి, కడుపులోని బిడ్డ గురించి తహతహలాడుతుంటుంది. కానీ, కాన్పు గండం ఎలా గడుస్తుందని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. కాన్�