గురుకుల బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ తదుపరి జాబ్ క్యాలెండర్లోనే నింపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ దిశగానే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) �
గురుకుల పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా చూస్తామని, వెయిటింగ్ జాబితా అమలును పరిశీలిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాడెత్తేసింది. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తామంటూ సీఎ�
గురుకుల పోస్టులకు ఎంపికైన వారిని హైదరాబాద్కు తరలించాలని కలెక్టర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. టీ, టిఫిన్లు ఏర్పాటుచేసి ప్రత్యేక బస్సుల్లో వారిని రాజధానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రమోషన్లు, బదలీలను పూర్తిచేసిన తర్వాతే గురుకుల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టీచర్స్ అసోసియేషన్ (టీటీడబ్ల్యూఆర్ఈఐటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు రుషిక�
TREIRB | కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయా న్ని బలి తీసుకుంటున్నది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధికోసం హడావుడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టి అభ్యర్థులతో చెలగాటం ఆ�
నోటిఫికేషన్ ఆధారంగానే గురుకుల పోస్టుల నియామకాలను చేపట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్), గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం