రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కమ్మదనం గ్రామ పరిధిలోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళనపై ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు నోరు తెరవడంలేదు. ప్రిన్సిపాల్ శైలజ వేధింపులకు పాల్పడుతున్నారని
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను (Gurukula Degree College) రాష్ట్రంలోనే ఆదర్శ డిగ్రీ కళాశాలగా మారుస్తానని రెండు నెలల క్రితం మంత్రి దామోదర్ రాజనర్సింహ విద్యార్థులకు మా�
గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా ఎంపికై�
బూరుగూడలోని గిరిజన గుకురుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ దివ్యరాణి తమపట్ల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని ఆ కళాశాల విద్యార్థులు శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్�