Strait of Hormuz : హోర్ముజ్ జల సంధిలో ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారని కేంద్రం వెల్లడించింది. మరొకరు గల్లంతయ్యారు. అలాగే శుక్రవారం మరో భారత నౌక ఈ జలసంధిని దాటింది.
హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీలు, మధ్యవర్తుల బ్లాక్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత చాటున ఈ బ్లాక్ దందా
ఒక దేశంలో జరిగిన సంఘటన మరొక దేశంలో ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్-గల్ఫ్ ఉద్రిక్తతలు, చమురు సరఫరా మార్గాల్లో ఏర్�