ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు. బజార్లో ప్రతీది ఖరీదెక్కుతున్నది మరి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది. మార్చిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.40 శాతంగా నమోదైంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. ఓవైపు యుద్ధానికి స్వల్ప విరామం ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. పొరుగు దేశాలప
Strait of Hormuz : హోర్ముజ్ జల సంధిలో ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారని కేంద్రం వెల్లడించింది. మరొకరు గల్లంతయ్యారు. అలాగే శుక్రవారం మరో భారత నౌక ఈ జలసంధిని దాటింది.
హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీలు, మధ్యవర్తుల బ్లాక్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత చాటున ఈ బ్లాక్ దందా
ఒక దేశంలో జరిగిన సంఘటన మరొక దేశంలో ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్-గల్ఫ్ ఉద్రిక్తతలు, చమురు సరఫరా మార్గాల్లో ఏర్�