ఆంధ్రప్రదేశ్లో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మకు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకింది.
కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోల్ (GBS Case) హైదరాబాద్కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు దవాఖానలో �
Guillain Barre Syndrome | గుల్లెయిన్ బారే సిండ్రోమ్తో మహారాష్ట్రలో తొలి మరణం నమోదైనట్లుగా తెలుస్తున్నది. సోలాపూర్లో ఓ వ్యక్తి మరణించగా.. మరణానికి జీబీఎస్ కారణంగా మరణించినట్లుగా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Guillain-Barre Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో తొలి మరణం నమోదైంది. ఆ రాష్ట్రంలో గులియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక
Guillain-Barre Syndrome | కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించినప్పటి నుంచి ఏదైనా కొత్త రుగ్మత పేరు వింటేనే జనం గడగడ వణుకుతున్నారు. ఏ రోగం ఎంత విధ్వంసం చేస్తుందోనని హడలిపోతున్నారు. ఈ క్రమంలో దక్షిణ అమెరికా పశ్�
గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్).. తీవ్రత గతంలో పరిమితంగా ఉండేది.అనేకానేక కారణాలతో ఈ వ్యాధి పీడితుల సంఖ్య పెరుగుతున్నది.అన్ని వయసుల వారినీ మహమ్మారి కబళిస్తున్నది. ఈ రుగ్మత లక్షణాలను ఓ పట్టాన అర్థం చేసు
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) కొత్త వార్నింగ్ ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్నవారిలో అరుదైన నాడీ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు చెప్పింది. గు�