రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలో నిదానంగా ఆడి, గేరు మార్చిన దేవదత్ పడిక్కల్ (28) పెవిలియన్ చేరాడు. గుజరాత్ సారధి పాండ్యా వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పడిక్కల్ విఫలమయ్యాడు. ద
ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ సంజూ శాంసన్ (47) అర్ధశతకానికి మూడు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. యువ ఆటగాడు సాయి కిశోర్ వేసిన బంత�
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ధాటిగా ఆడుతున్నాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన అ
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మొదటి క్వాలిఫైయర్లో రాజస్థాన్ రాయల్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. యష్ దయాళ్ వేసిన రెండో ఓవర
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ పండుగ ఐపీఎల్ చివరి దశకు చేరింది. ఈ క్రమంలోనే కోల్కతా వేదికగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల