జీఎస్టీ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన రేట్ల కోతను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇది పాక్షిక కోత మాత్రమేనని, దీన్ని జీఎస్టీ 1.5గా అభివర్ణించింది. పూర్తి స్థాయి జీఎస్టీ 2.0 కోసం నిరీక్షణ కొనసాగుతోందని కాంగ్రెస�
జీఎస్టీ స్లాబుల తగ్గింపునకు మరో ముందడుగుపడింది. రెండు స్లాబ్ల తగ్గింపునకు జీవోఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను రెండింటి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు �
జీఎస్టీ స్లాబ్లు మారితే ఏసీల ధరలు రూ.2,500 వరకు తగ్గే వీలున్నది. ప్రస్తుతం ఏసీలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా, త్వరలో ఈ స్లాబ్ను ఎత్తివేస్తామని కేంద్రం చెబుతున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 676 పాయింట్లు అందుకొని 81,273.75 వద్ద, నిఫ్టీ 245.65 పాయింట్లు ఎగబాకి 24,876.95 వద్ద స్థిరపడ్డాయి.
FM Nirmala Sitharaman | వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి 46వ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీ శుక్రవారం ఈ సమావేశం జరుగుతున్నది.