వస్తు సేవల పన్ను (GST) విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మరి కొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న నాలుగు శ్లాబుల (5, 12, 18, 28) విధానంలో రెండింటిని (12, 28) కేంద్రం తొలగించిన విషయం త
GST Reforms | కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో సంస్కరణలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులను రెండింటికి కుదిరించింది. జీఎస్టీ సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయం�
ప్రస్తుతమున్న జీఎస్టీని సవరించి జీఎస్టీ 2.0 తీసుకువస్తున్నామని, దీని ద్వారా ప్రజలపై భారం తగ్గించామని, ఇది ప్రజలకు దీపావళి బొనంజాయే అని కేంద్రం గొప్పగా చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి విరుద్�
ఖజానాకు ఆదాయమే ప్రధాన లక్ష్యంగా జీఎస్టీని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మానవత్వం కోణాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తున్నది. సకలాంగులూ.. వికలాంగులూ.. తమకు ఒకటేనంటూ నిర్దాక్షిణ్యంగా వారి సహాయ పరికరాలపై క�
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ 2.0 పేరిట తాజాగా తీసుకొచ్చిన సవరణలు కార్మికులకు శరాఘాతంగా మారాయి. లేబర్ చార్జీలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచడంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్ర�
Car Rates Down | కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి త్వరలో భారీ ఊరట కలుగనున్నది. కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న శ్లాబుల విధానాన్ని మార్చింది. నాలుగు శ్లాబుల స్థానంలో రె